– 1 కోటి మంది రైతులను ప్రకృతి సాగు దిశగా ప్రోత్సహించడం
– గోబర్ధాన్ స్కీమ్ కింద 500 నూతన వ్యర్థాల (Waste) నుంచి వెల్త్ ప్లాంట్స్ (Wealth plants) ఏర్పాటు.
– రూ.19,700 కోట్లతో నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు.
– బడ్జెట్లో రహిత వృద్ధిపై (Green Growth) దృష్టి.
– 5జీ వినియోగానికి అవసరమైన యాప్స్ రూపొందించేందుకు 100 ల్యాబ్స్ ఏర్పాటు..
– ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం.
– నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్కు రూ.19,700 కోట్లు కేటాయింపు.
– విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు.
– దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణం.
– 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్లు.
– కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం.
– నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ.
– ఈ-కోర్టుల ప్రాజెక్ట్కు రూ.7వేల కోట్లు కేటాయింపు.
– వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
– వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్.
– చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి.
-విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు.
-దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణం.
– 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్లు.
– కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం.
– నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ.
– ఈ-కోర్టుల ప్రాజెక్ట్కు రూ.7వేల కోట్లు కేటాయింపు.
– వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
– వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్.
– చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి.
– గిరిజన మిషన్ కోసం రూ.10వేల కోట్లు: నిర్మల.
– ఏడాదికి అర్బన్ ఇన్ ఫ్రా ఫండ్ కోసం రూ.10వేల కోట్లు.
– రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన.
– ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్.
– మేన్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం.
– ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.
– ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు.
-రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు.
– రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు.
– వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు.
– బడ్జెట్లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు.
– పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు.
– ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత ప్రోత్సాహం.
– గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు.
– ప్రాంతీయ భాషల్లో NBT ద్వారా మరిన్ని పుస్తకాలు.
– ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం.
– PMAY కోసం రూ.79వేల కోట్లు కేటాయింపు.
– దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు.
– మహిళా సాధికారత దిశగా భారత్ కృషి.
– హరిత ఇంధనం కోసం ప్రత్యేక చర్యలు
-వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం.
– గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత.
– దేశవ్యాప్తంగా 11.7కోట్ల టాయిలెట్స్ నిర్మాణం.
– 2047 లక్ష్యంగా పథకాలు రూపకల్పన.