*🌺1.గ్రీకు పురాణ కథ రచయిత ?లక్ష్మీనరసింహ శెట్టి*
*🌺2.ఆంధ్రభాషకు అమరసింహుడు? సి.పి.బ్రౌన్*
*🌺3.వీధి నాటకాలు ఏ కాలంలో ప్రసిద్ధి ?కాకతీయులు*
*🌺4. కాకతీయులు ఎవరికి సామంతులు? తూర్పుచాళుక్యులు*
*🌺5.ఇక్ష్వాకు అనగా? చెరుకు*
*🌺6. సార్థ వాహలలూ అనగా? వర్తకులు*
*🌺7.శాలంకాయనుల రాజలాంఛనం? నంది*
*🌺8.జస్టిస్ పార్టీ మౌలికంగా? బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ .అజారుద్దీన్ జీకే గ్రూప్స్*
*🌺9.జె బి పి రిపోర్టర్ సమర్పించిన సంవత్సరం ?1949*
*🌺10.శ్రీబాగ్ ఒడంబడిక జరిగినది ?1937*
*🌺11.గొల్లపూడి సీతారామశాస్త్రి చేత నిరాహార దీక్ష విరమింపజేసినది ?వినోబాబావే .అజారుద్దీన్ జీకే గ్రూప్*
*🌺12.పొట్టి శ్రీరాములు పరమపదించిన ది? 1952 డిసెంబర్ 15న*
*🌺13.ఘటిక వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి రాజు? ఇంద్ర భట్టారక*.
*🥀1.సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు?ఫాతిమా బీబీ*
*🥀2. ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి ఉద్యోగాన్ని మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?1799*
*🥀3. పాలన సంస్కరణల శాఖ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?1964*
*🥀4.జాతీయ సేవా విస్తరణ పథకం ప్రవేశ పెట్టిన తేదీ?అక్టోబర్ 2 1953*
*🥀5. విట్లీ కౌన్సిల్ ను పోలిన వ్యవస్థ లేని దేశం?అమెరికా*
*🥀6.సిటిజన్ చార్టర్ రూపకల్పన జరిగినదేశం?బ్రిటన్*
*🥀7.కంప్యూటర్ టెక్నాలజీని సిటిజన్ టెక్నాలజీ పిలిచిన వారు ?న్వెట్ గ్రింగ్రిచ్*
*🥀8.పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తికి ఒక ఓటు అని పేర్కొన్నది ఎవరు ? అంబేద్కర్ .అజారుద్దీన్ జీకే గ్రూప్స్*
*🥀9.అభివృద్ధి రాజ్యనమున అనిపిస్తున్న దేశం?దక్షిణ కొరియా*
*🥀10. క్లైంట్ చార్టర్ మొట్టమొదటిగా ప్రవేశ పెట్టిన దేశం ?మలేషియా*
*🥀11.ప్రభుత్వ పాలన పై మొట్టమొదటి గ్రంథం?స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ .అజారుద్దీన్ జీకే గ్రూప్స్*
*🥀12.స్టడీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథాన్ని రచించిన వారు ?వుడ్రో విల్సన్*
*🥀13.క్రమానుగత శ్రేణి స్కాలర్ ప్రక్రియ అని పిలిచిన ఎవరు ?యూని అండ్ రెలీ.*
*✔️1.శివాజీ కాలం నాటి మొఘల్ చక్రవర్తి? ఔరంగజేబు*
*✔️2. శివాజీ నిర్మించిన కోట్ల సంఖ్య ఎంత? 280*
*✔️3.శివాజీ అనంతరం మహారాష్ట్ర సింహాసనం అధిష్టించిన వారు ఎవరు? శంభు జి 1680*
*✔️4.శంభు జి ఎప్పుడూ ఎవరిచే చంపబడ్డారు? 1689 ఔరంగజేబు చేత*
*✔️5.రాజా రామ్ భార్య ఎవరు? తారాబాయి*
*✔️6.రాజా రామ్ అనంతరం మహారాష్ట్రలకు నాయకత్వం వహించిన మహిళా ఎవరు? తారాబాయి*
*✔️7.రాజా రామ్ అనంతరం మహారాష్ట్రలకు నాయకత్వం వహించిన మహిళా ఎవరు ?తారాబాయి*
*✔️8.శివాజీ అనంతరం విచ్ఛిన్నమైన మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించింది ఎవరు? పీష్వాలు.అజారుద్దీన్ జీకే గ్రూప్*
*✔️9.పీష్వాల లో మొదటి వారు ఎవరు? బాలాజీ విశ్వనాధ్*
*✔️10.మహారాష్ట్ర సామ్రాజ్యానికి రెండవ వ్యవస్థాపకుడు ఎవరు ?బాలాజీ విశ్వనాధ్*
*✔️11.బాజీరావు తర్వాత పీష్వా ఎవరు? బాలాజీ బాజీరావు .అజారుద్దీన్ జీకే గ్రూప్స్*
*✔️12.మూడవ పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్ర సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు ?సదాశివరావు*
*✔️13.మూడవ పానిపట్టు యుద్ధంలో పాల్గొన్న జాట్ నాయకుడు ఎవరు? సురజ్మల్*.